రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ

రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ

న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ ముసా యిదాను ప్రభుత్వం బుధ వారం రాజ్య సభలో ప్రవేశ పెట్టనుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమ త్తమైంది. తమ పార్టీ రాజ్యసభ సభ్యులందరూ ముసాయిదా చర్చ, ఓటింగ్ సందర్భంగా బుధవారం సభకు తప్పని సరి గా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం విప్ జారీ చేసింది. 245 మంది సభ్యుల రాజ్యసభలో ముసాయిదా ఆమోదాన్ని పొందేందుకు 123 మంది సభ్యుల మద్దతు అవసరం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos