సరిహద్దులోసందర్శకులకు అనుమతి

సరిహద్దులోసందర్శకులకు అనుమతి

న్యూ ఢిల్లీ : భారత్ – పాకిస్థాన్ సరిహద్దు వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలను సరిహద్దు భద్రత దళం తిరిగి ప్రారంభించింది. అట్టారీ-వాఘా సరిహద్దులో గత కొంతకాలంగా కరోనా వల్ల రీట్రీట్ కార్యక్రమ వీక్షణకు సందర్శకులను అనుమతించలేదు. ఇప్పుడు జాగా పరిమిత సంఖ్యలో సందర్శకుల్ని అనుమతిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos