అనామత్తు పద్దుకు అత్యవసరాదేశం

అనామత్తు పద్దుకు అత్యవసరాదేశం

అమరావతి: 2020-21 మూడు నెలల అనామత్తు పద్దుకు అత్యవసరా దేశాన్ని జారీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ జరిగిన మంత్రి వర్గ సమావేశం తీర్మానించింది. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమావేశానంతరం ఈ విషయాన్ని విలేఖరులకు తెలిపారు. సంబంధిత గణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos