ఉమను నిలదీసిన తెదేపా కార్యకర్తలు

ఉమను నిలదీసిన తెదేపా కార్యకర్తలు

వీరులపాడు : జూలూరులో తెదేపా నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం ఎదురైంది. రోడ్ల పరిశీలనకు వచ్చిన ఆయన్ను తెదేపా కార్యకర్తలు నిలదీశారు. తమకు ఏ న్యాయం చేశారని నిలదీశారు. తెదేపా రెండు గుంపులుగా చీలి వాగ్వాదాలకు పాల్పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేవినేని ఉమ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos