మరిందరికి స్వామి వారి దర్శనం

మరిందరికి స్వామి వారి దర్శనం

తిరుమల : శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్యను యాజమాన్యం శుక్రవారం నుంచి 13 వేలకు పెంచుతోంది. ప్రస్తుతం రోజుకు 10 వేల మంది భక్తులకు దర్శనానికి అనుమతిస్తోంది. దీనికి అనుగుణంగా ఆన్లైన్లో ఈ నెల 30వ తేదీ వరకూ ప్రతి నిత్యం మరో మూడు వేల టిక్కెట్లను విడుదల చేసింది. జులై మొదటి వారం నుంచి యాత్రికుల సంఖ్యను మరింత పెంచనుంది. ప్రస్తుతం రాత్రి తొమ్మిది గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నారు. వచ్చే నుంచి రాత్రి 11గంటల వరకూ భక్తులకు స్వామి వారి దర్శనం లభించనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos