కరోనామహమ్మారి నుంచి రక్షించుకోవడానికి విటమిన్లు,పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో మనఇంట్లోదొరికేవాటితోవ్యాధినిరోధకశక్తిఎలాపెంచుకోవచ్చో ఆయుష్మాన్ శాఖ సూచనలు చేసింది..అవేంటో ఈ వీడియోలు తెలుసుకుందాం..