తాజ్‌హోటల్‌కు బాంబు బెదిరింపు

తాజ్‌హోటల్‌కు బాంబు బెదిరింపు

ముంబై : ఇక్కడి తాజ్ హోటల్కు బాంబు హెచ్చరిక వచ్చింది. సోమవారం అర్థరాత్రి 12.30 గంటలకు కాల్ చేసిన ఆగంతకుడు బాంబులతో హోటల్ను పేల్చివేస్తా మన్నట్లు ముంబై పోలీసులు మంగళవారం ఇక్కడ తెలిపారు. పోలీసులు హోటల్ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరాచీ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. 2008 నవంబర్ 26న తాజ్హోటల్పై ఉగ్రవాదులు చేసిన దాడిలో 166 మంది మృతి చెందారు. 300 మందికిపైగా గాయ పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos