భాజపా నాశనమే ధ్యేయం

భాజపా నాశనమే ధ్యేయం

లఖ్నవ్: ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ను ఆకాశానికి ఎత్తిన హిందూ యువ వాహిని మాజీ అధ్యక్షుడు చీఫ్ సునీల్ సింగ్ భాజ పాని సర్వ నాశనం చేస్తానని శపథం చేశారు. శనివారం ఇక్కడ తన అనుచరులతో కలసి సమాజ్ వాదీ పార్టీలో చేరిన తర్వాత ప్రసంగించారు. ఉత్తర ప్రదేశ్ రైతులు, విద్యార్థులు, మహిళలను యోగి ప్రభుత్వం మోసం చేసిందని మండి పడ్డారు. సునీల్ను 2017లో హిందూ యువవాహిని నుంచి బహిష్కరించారు. ‘ఆదిత్యనాథ్, తన మధ్య, శ్రీరాముడు, ఆంజనేయుడు మధ్య ఉన్న టు వంటి అనుబంధం వంటిద’ని గతంలో చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos