అమరావతి: భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి భార్య పద్మజతో బాటు తొమ్మిది మందికి బకాయి వసూలు న్యాయ పంచా యతి(డీఆర్టీ) తాఖీదుల్ని జారీ చేసింది. సుజనా చౌదరి నుంచి రూ. 169 కోట్ల బకాయి వసూలుకు ఐడీబీఐ బ్యాంకు చెన్నై డెట్ రిక వరీ ట్రిబ్యునల్-2కు విన్నవించింది.ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని డీఆర్టీ పద్మజను ఆదేశించింది.