లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళ వారం లాభాల్ని గడించాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 377 పాయింట్లు లాభపడి 40,522కి, నిఫ్టీ 122 పాయింట్లు పుంజుకుని 11,889 కి చేరాయి. బీఎస్ఈ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ (11.95%), నెస్లే ఇండియా (5.84%), ఏసియన్ పెయింట్స్ (5.74%), బజాజ్ ఫైనాన్స్ (4.42%), ఎన్టీపీసీ (4.02%)బాగా లబ్ధి పొందాయి. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.11%), టీసీఎస్ (-2.03%), ఓఎన్జీసీ (-1.83%), ఇన్ఫోసిస్ (-1.54%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.12%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos