కశ్మీర్‌ బాటలో బాంబు

కశ్మీర్‌ బాటలో బాంబు

శ్రీనగర్ : అనంత్నాగ్ జిల్లా జవాన్ఫూ వద్ద ఐఈడీ బాంబు లభ్యమైంది. బాంబు స్క్వాడ్ సిబ్బంది అక్కడికి చేరుకుని దాన్ని నిర్వీ ర్యం చేశారు. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకల్ని దారి మళ్లించారు. ఉగ్రవాదులు జాతీయ రహదారి పై ఐఈడీ అమర్చి ఉంటారని పోలీసులు తెలిపారు. భావిస్తున్నారు. జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిపై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos