పంజాబు లాంఛనంగా సోనూసూద్

పంజాబు లాంఛనంగా సోనూసూద్

చండిఘడ్: సినిమాల్లో ప్రతి నాయక పాత్రలు పోషించే నటుడు సోనూ సూద్ మనసెంత మంచిదో ఈ లాక్ డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఆయన సేవలకు గుర్తింపుగా పంజాబ్ ఎన్నికల సంఘం ఆయనను రాష్ట్ర లాంఛనంగాన నియమించింది. సోనూ సూద్ కు ఇది తగిన గౌరవం అని ఈసీ పేర్కొంది. పంజాబ్ లోని మోగా ఆయన స్వస్థలం. సోనూ సూద్ జీవిత ప్రస్థానంపై పెంగ్విన్ ఇండియా రాండమ్ హౌస్ గ్రంథం-అయాం నో మెస్సయా (నేను రక్షకుడ్ని కాదు) వచ్చే నెలలో విడుదల కానుంది. మీనా అయ్యర్ దీని సహ రచయిత.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos