లాభాల బాటలో మార్కెట్లు

లాభాల బాటలో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు లాభపడి 41,386 వద్ద,  నిఫ్టీ 73 పా యిం ట్లు పుంజుకుని 12,180 వద్ద నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో ఎల్ అండ్ టీ (2.98%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.3 1%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.26%), టైటాన్ కంపెనీ (2.25%), ఇన్ఫోసిస్ (1.90%)బాగా లాభాల్ని గడించాయి. టెక్ మహీంద్రా (-1.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.03%), టీసీఎస్ (-0.80%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.4 0%), బజా జ్ ఆటో (-0.40%) చాలా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos