మందకొడిగా మార్కెట్లు

మందకొడిగా మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్ర వారం మంద కొడిగా మొద లయ్యాయి. ఉదయం 9.24 గంటల వేళకు 6 పాయింట్ల నష్టంతో సెన్సె క్స్ 41,926 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 12,344 వద్ద ఆగాయి. చాలా కార్పొరేట్ సంస్థల ఆదాయాల అంచనాలు తల కిందులు కావటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. టెలికం సంస్థలు ఏజీఆర్ ఛార్జీలు చెల్లించాలని ఆదేశం పునః సమీక్షకు దాఖలైన వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించటమూ మార్కెట్ను ప్రభావితం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos