నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు గురువారం ఏడాది జైలు శిక్ష విధించింది. 1988, డిసెంబర్ 27న రోడ్డుపై సిద్ధూ, గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిని సిద్ధూ క్షణికావేశంలో తలపై కొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పును గురువారం వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos