వారిని అండమాన్‌కు తరలించండి

వారిని అండమాన్‌కు తరలించండి

ముంబై : వీర్ సావర్కర్కు భారతరత్న బిరుదును ప్రదానం చేయరాదన్న వారందరినీ అండమాన్ జైల్లో నిర్బంధించాలని శివ సేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘వీర్ సావర్కర్కు భారత రత్న పురస్కారం ఇవ్వాలని శివసేన తొలినుంచి డిమాండ్ చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ భిన్నవాదనలను వినిపిస్తోంది. తమ నిర్ణ యాన్ని ఆ పార్టీ గౌరవిస్తుందని ఆశిస్తున్నాం. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవ, త్యాగం ఎంతో గొప్పద’ న్నారు. మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తే వీరసావర్కర్కు భారతరత్న కోసం ప్రయత్ని స్తామని భారతీయ జనతాపార్టీ హామీ ఇచ్చి న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos