కొనుగోళ్లతో మార్కెట్లకు లాభాలు

కొనుగోళ్లతో మార్కెట్లకు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 226.79 పాయింట్లు లాభపడి 41,613.10 వద్ద, నిఫ్టీ 67. 90 పాయిం ట్లు ఎగబాకి 12,248.30 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.34 వద్ద దాఖలైంది. ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టెక్ మహీం ద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్ని నమో దు చేసాయి. పవర్ గ్రిడ్, సిప్లా, టాటామోటార్స్, బీపీసీఎల్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos