హోసూరు యూనియన్‌లో పక్కా ఇళ్ల ఇర్మాణానికి అనుమతి

హోసూరు యూనియన్‌లో పక్కా ఇళ్ల ఇర్మాణానికి అనుమతి

హోసూరు : హోసూరు యూనియన్లో రూ,33.60 లక్షల ఖర్చుతో ప్రభుత్వం ద్వారా నిర్మించే ఇళ్లకు గాను 16 మంది లబ్ధిదారులకు అనుమతి పత్రాలను అందజేశారు. పేదల కోసం పక్కా ఇళ్ల నిర్మాణానికి హోసూరు యూనియన్ చైర్ పర్సన్ శశి వెంకట స్వామి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా 16 మంది లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకోవడానికి శశి వెంకటస్వామి అనుమతి పత్రాలను అందజేశారు. హోసూరు యూనియన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నారాయణస్వామి, బిడిఓ ఆప్తప్ బేగం తదితరులు పాల్గొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos