నష్టాల్లో విపణి

నష్టాల్లో విపణి

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్ల నష్ట పోయా యి. ఆ తర్వాత నెమ్మదిగా మార్కెట్లు పుంజుకున్నాయి. పది గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 99 పాయింట్లతో 41486 దగ్గర, నిఫ్టీ 38 పాయింట్లతో 12218 దగ్గర నిలిచాయి. అదానీ గ్రూప్, ఇన్ఫోసిస్, కొటాక్ మహీంద్రా బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos