ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్ల నష్ట పోయా యి. ఆ తర్వాత నెమ్మదిగా మార్కెట్లు పుంజుకున్నాయి. పది గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 99 పాయింట్లతో 41486 దగ్గర, నిఫ్టీ 38 పాయింట్లతో 12218 దగ్గర నిలిచాయి. అదానీ గ్రూప్, ఇన్ఫోసిస్, కొటాక్ మహీంద్రా బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి.