కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసింది

హైదరాబాదు: కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసిం దని ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించా రు. ‘అప్పులు, భూముల అమ్మకాలు, చమురు ధరల పెంపు, విద్యుత్, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, బస్సు చార్జీల పెంపు, మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కు పిండి వసూలు చేస్తున్న రూ.లక్షల కోట్ల నగదు ఎటు పోతున్నాయో?’ అని ట్వీట్ చేశారు. ఇక నైనా మీ రాజకీయ విన్యాసాలు ఆపి, చిరుద్యోగులైన హోంగార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి వెంటనే మే నెల జీ తాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యాచరణ ప్రకటి స్తుందని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos