మోదీ.. తన తప్పును ఒప్పకోవాలి

మోదీ.. తన తప్పును ఒప్పకోవాలి

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన తప్పులను అంగీకరించి, నిపుణుల సహాయం కోరిన తర్వాతే భారత్ పునర్నిర్మాణం ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ట్వట్టర్ లో గురువారం వ్యాఖ్యానించారు. ‘కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేదరికంలోకి వెళ్లిన వారిలో 57.3 శాతం భారత్లోనే ఉన్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. అది భారత ప్రభుత్వం మహమ్మారిని ఎదుర్కొన్న తీరుకు నిదర్శనం. భవిష్యత్తు కోసం ఆలోచించాలి. తిరస్కరణ భావంతో జీవించటం వల్ల దేనినీ పరిష్కరించలేమ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos