లాక్‌డౌన్ ఓ తుగ్లక్ చర్య

లాక్‌డౌన్ ఓ తుగ్లక్ చర్య

న్యూ ఢిల్లీ : కరోనా సమయంలో లాక్డౌన్ విధింపు తుగ్గక్ చర్య అని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజ మెత్తారు.‘మొట్ట మొదట తుగ్లక్ చర్య లాంటి లాక్డౌన్ విధించారు. దీంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. నరేగా ద్వారా వచ్చే డబ్బులను కూడా బ్యాంకుల నుంచి తీసుకోవడం కార్మికులకు కష్ట తరమైంది. మోదీ ప్రభుత్వానివి కేవలం మాటలే. పేద ప్రజల హక్కులను కాలరాస్తోంద’ని ట్వీట్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos