ఐదు మార్గాల్లో ప్రైవేట్‌ రైళ్లు

ఐదు మార్గాల్లో ప్రైవేట్‌ రైళ్లు

హైదరాబాద్:దక్షిణ మధ్య రైల్వేలో ప్రైవేట్ రైళ్ల రాకపోకలకు అనుమతి లభించింది.ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉన్న చర్లపల్లి- శ్రీకాకుళం, లింగంపల్లి-తిరుపతి, గుంటూరు-లింగంపల్లిల మధ్య రోజువారీ, విజయవాడ–విశాఖ,విశాఖ-తిరుపతి మధ్య వారానికి మూడు రోజుల పాటు ప్రైవేటు రైళ్లు నడుస్తాయి.వీటికి కావాల్సి డ్రైవర్లు, గార్డులను రైల్వే శాఖ అందిస్తుంది. ప్రమాదాలు సంభవిస్తే సహాయ చర్యలు, బీమాతో పాటూ మిగిలిన సౌకర్యాల బాధ్యత మొత్తం ఆ రైళ్ల నిర్వాహకులదే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos