పూరి జగన్నాథ్ ను బ్లాక్ మెయిల్ చేసిన బయ్యర్లు

పూరి జగన్నాథ్ ను బ్లాక్ మెయిల్ చేసిన బయ్యర్లు

హైదరాబాదు: లైగర్ సినిమా ప్రేక్షకులు నిరాదరణకు గురి కావటంతో దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్ను భారీగా నష్ట పోయారు. ఆయనతో బాటు బయ్యర్లు కూడా కోట్లలో నష్ట పోయారు. బకాయిల్ని తీర్చాలని ఆయన్ను బయ్యర్లు బ్లాక్ మెయిల్ చేసిన ఆడియో లీక్ అయింది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అంటూ బయ్యర్లను పూరి ప్రశ్నించారు. ‘నేను ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక నెలలో డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ.. అతి చేస్తే… డబ్బులు ఇవ్వాలనిపించదు. సినిమా అంటేనే గ్యాంబ్లింగ్ , ఒకసారి సినిమా హిట్ అయితే, మరోసారి ఫ్లాప్ అవుతుంది. ఒకసారి సినిమా హిట్ అయితే బయ్యర్ల నుంచి డబ్బులు తీసుకోవడానికి మేము ఎంతో తిరగాలి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్ల నుంచి నాకు రావాల్సిన డబ్బు చాలా ఉంది. ఆ డబ్బును తనకు బయ్యర్స్ అసోసియేష్ వసూలు చేసి పెడుతుందా? ధర్నా చేసే వాళ్ల జాబితా తీసుకుంటా. వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. మిగతా వాళ్లకే ఇస్తాన’ పూరి హెచ్చరించిన ఆడియో సంచలనమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos