లాభాల్లోకి మళ్లిన సూచీలు

లాభాల్లోకి మళ్లిన సూచీలు

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు వృద్ధి చెంది 60,262 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు ఎగబాకి.. 17,965 వద్ద ఆగాయి. టీసీఎస్ భారీగా పతనమైంది. 6 శాతానికి పైగా నష్టపోయింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్సీఎల్ టెక్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. పవర్ గ్రిడ్, మారుతీ, కోటక్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos