ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నిఫ్టి తం 105 పాయింట్ల వృద్ధితో 12,002 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 380 పాయింట్లు వృద్ధి చెంది 40,937 వద్ద ఉన్నాయి. ఇండస్ఇండ్, టాటాస్టీల్, హెచ్డీఎఫ్సీ షేర్లు రాణిస్తున్నాయి.