మార్కెట్లకు లాభాలు

మార్కెట్లకు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 175 పాయింట్లు పెరిగి 40,850కి, నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 12,037కు పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో టాటా మోటార్స్ (7.18%), యస్ బ్యాంక్ (5.88%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.82%), వేదాంత లిమిటెడ్ (3.08%), టాటా స్టీల్ (2.67%) బాగా లాభాల్ని గడించాయి. ఎల్ అండ్ టీ (2.23%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.61%), మారుతి సుజుకి (0. 89%), ఏసియన్ పెయింట్స్ (0.87%), బజాజ్ ఆటో (0.56%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos