న్యూఢిల్లీ : కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఇరవై వ్యాజ్యాలపై మంగళవారం అత్యున్నత న్యాయ స్థానంలో న్యాయమూర్తి ఎస్.వి.రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనంలో విచారణ చేప ట్టింది. రాజ్యాంగ ధర్మా సనంలో న్యాయమూర్తులు ఎన్వి రమణ, సంజరు కిషన్ కౌల్, ఆర్.సుభాష్రెడ్డి, బిఆర్ గవారు, సూర్య కాంత్ సభ్యులు. ఆగస్టు 28న ఇది ఏర్పాటైంది.