నిజం చెప్పటం నేరమా?

నిజం చెప్పటం నేరమా?

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్ని భారత్, పాక్ మధ్య పోరాటంగా తాను చేసిన వ్యాఖ్యలను భాజపా నేత కపిల్ మిశ్రా గట్టిగా సమర్ధించు కున్నారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఎన్నికల కమిషన్ నుంచి గురువారం రాత్రి నాకు తాఖీ దు అందింది. ఈ రోజు బదులిస్తాను. నేను తప్పు మాట్లాడినట్లు అనుకోవడం లేదు. నిజం చెప్పడం ఈ దేశంలో నేరమేమీ కాదు . నేను నిజమే చెప్పా. నా వ్యాఖ్య లకు కట్టుబడి ఉన్నాన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos