పెట్రోలు ధర పెరిగింది

పెట్రోలు ధర పెరిగింది

న్యూఢిల్లీ: పెట్రోలు ధర గురువారం స్వల్పంగా పెరిగింది. పలు నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు 16 పైసలు వంతున పెరిగింది. దీని ధర హైదరాబాద్లో రూ. 78.16, విజయవాడలో ధర రూ. 77.40, ఢిల్లీలో రూ. 73.45, , కోలకతాతో రూ. 76.15, చెన్నైలో ధర రూ. 76.34, ముంబయిలో రూ.79.12, పలుకు తోంది. పది రోజుల్లో పెట్రోలు ధర మొత్తం 85 పైసలు పెరిగింది. డీజిల్ ధర నాలుగు పైసలు పెరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos