అయోధ్య తీర్పుపై నాలుగు రివ్యూ పిటిషన్లు

అయోధ్య తీర్పుపై నాలుగు రివ్యూ పిటిషన్లు

న్యూ ఢిల్లీ: అయోధ్య వివాదం గురించి అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం నాలుగు వ్యా జ్యాలు దాఖల య్యాయి. మౌలానా ముఫ్తీ హస్బుల్లా, మొహద్ ఉమర్, మౌలానా మహఫుజూర్ రెహమాన్, మిస్బా హు ద్దీ న్ వీటిని దాఖలు చేసారు. నవంబర్ 9న ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos