కేసీఆర్ ఫ్యామిలీ రూ.9 ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డింది

కేసీఆర్ ఫ్యామిలీ రూ.9 ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డింది

హైదరాబాదు: భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై విచారణ జరపాలని సీబీఐ డైరెక్టర్ సుభోద్ జైస్వాల్కు బుధవారం ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. సీబీఐ డైరెరక్ట్తో భేటీ తర్వాత కార్యాలజయం బయటకు వచ్చిన కేఏ పాల్ విలేఖరులతో మాట్లాడారు. ‘కేసీఆర్ కుటుం బం ఏకంగా రూ.9 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడింది. వ్యవహారానికి సంబంధించిన సమగ్ర ఆధారాలను సీబీఐ డైరెక్టర్కు అందజేశా. వాటిని పరిశీలిస్తామని, అవసర మనుకుంటే నన్ను సంప్రదిస్తామని సీబీఐ డైరెక్టర్ చెప్పార’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos