తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • చిరంజీవి పార్టీ పెట్టి రూ. 1000 కోట్లు సంపాదించారు

    చెన్నై: హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని చిరంజీవి విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మన్సూర్ స్పందిస్తూ… ఎవరిది వక్రబుద్ధి? అని ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి రూ. 1,000 కోట్లు సంపాదించారని అన్నారు. వచ్చిన సంపాదనంతా వాళ్లు వాళ్ల కోసమే వాడుకుంటున్నారని… ప్రజలకు ఇవ్వడం లేదని చెప్పారు. చిరంజీవిపై రూ. 20 కోట్లు,

    READ MORE
  • తెలుగు రాష్ట్రాలకు నాలుగు రోజుల పాటు  వానలు

    హైదరాబాదు : తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని… ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వెల్లడించింది. రేపు (బుధవారం) వాయుగుండంగా మారుతుందని చెప్పింది. రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏపీలో కొన్ని

    READ MORE
  • మద్యం కేసులో బాబుకి ఊరట

    అమరావతి: మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఈ కేసుపై హైకోర్టులో విచారణకు రాగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. గతంలో వాదనలు పూర్తికావడంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు (సోమవారం) ఇరుపక్షాల న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. అనంతరం తీర్పును హైకోర్టు ధర్మాసనం

    READ MORE
  • టీడీపీ నేత బీటెక్ రవి రిమాండ్ పొడిగింపు

    కడప: టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీటెక్ రవి జ్యుడీషియల్ రిమాండ్ ను కడప మేజిస్ట్రేట్ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. డిసెంబర్ 11 వరకు రిమాండ్ ను పొడిగించింది. రిమాండ్ ను పొడిగించడంతో పోలీసులు ఆయనను కోర్టు నుంచి జైలుకు తరలించారు. జనవరి 25న కడప విమానాశ్రయం దగ్గర పోలీసులలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు నమోదయింది. ఈ నెల 14న వల్లూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

    READ MORE
  • డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పెట్టుకునే కొంతమంది సినీనటులు,క్రికెటర్లు ఏమాత్రం ఆలోచించకుండా వాణిజ్య ప్రకటనల్లో నటించి అనంతరం సరదు సంస్థలు నకిలీవని తెలుసుకొని కోర్టులు చుట్టూ తిరగడం దశాబ్ద కాలంగా ఎక్కువగా జరుగుతోంది.తాజాగా క్యూనెట్ మల్టీ లెవెల్ కంపెనీ మోసాల తాలూకు పలువురు నటీనటులు, క్రికెటర్లు తాఖీదులు అందుకున్నారు. మల్టీ లెవెల్ మోసం.. బ్రాండ్ అంబాసిడర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టింది.క్యూనెట్‌ సంస్థ వాణిజ్య ప్రకటనల్లో నటించిన నటీనటులకు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు.ప్రముఖులు వాణిజ్య ప్రకటనల్లో నటించడంతోనే

    READ MORE
  • హైదరాబాద్‌ నగరంలో మధులికపై ప్రమోన్మాది దాడి చేసిన ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో మరో ప్రేమోన్మాది విద్యార్థినిపై ఘాతుకానికి పాల్పడ్డాడు.తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో యువకుడు డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్‌చల్లి నిప్పటించాడు.హన్మకొండకు చెందిన రవళి అనే యువతి అదే ప్రాంతంలోని నయీమ్‌నగర్‌లో ఉంటున్నవాగ్దేవి కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నారు.అదే కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్న అన్వేష్‌ అనే యువకుడు చాలా కాలంగా ప్రేమ పేరుతో రవళి

    READ MORE
  • ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సుమారు 70 రోజులకు పది మంది ఎమ్మెల్యేలతో మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కేసీఆర్‌ గతంలో ఎదుర్కొన్న విమర్శలనే రెండవసారి కూడా ఎదుర్కొంటున్నారు.గత మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రిపదవి ఇవ్వని కేసీఆర్‌ రెండవసారైనా మంత్రివర్గంలో మహిళలకు మంత్రిపదవి ఇస్తారని అంతా భావించారు.అయితే ఇటీవల పది మంది ఎమ్మెల్యేలతో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కూడా మహిళలకు అవకాశం ఇవ్వకపోవడంతో మహిళలకు కేసీఆర్‌ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గతంలో వచ్చిన విమర్శలు మరోసారి వినిపించాయి. ఇటీవల

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు