తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్

    నరసాపురం : ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రఘురాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. నామినేషన్ల పర్వం నిన్ననే ప్రారంభమయింది. రఘురాజుకు నేరుగా ఉండి నియోజకవర్గం బీఫామ్ ను అందించే అవకాశం ఉంది. మరోవైపు మాడుగులలో పైలా ప్రసాద్ ను మార్చి ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం

    READ MORE
  • ‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు

    నెల్లూరు : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో

    READ MORE
  • బీ-ఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్

    విజయవాడ : ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈ సారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ

    READ MORE
  • దక్షిణాదికి అన్యాయం

    ఆదిలాబాద్ : డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. లెక్క ప్రకారం మన వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగాలని వ్యాఖ్యానించారు. కానీ జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారని తెలిసింద న్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని… కాబట్టి జనాభా ప్రాతిపదికన

    READ MORE
  • గ్రేటర్‌ ఎన్నికలు…భాజపా బంపర్‌ ఆఫర్

    హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ. 20 వేలు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వరద నష్టం ఎంత వస్తే అంత లెక్క కట్టి ఇస్తామని చెప్పారు. నష్టపోయిన కార్లు, బైక్‌లు ఇప్పిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. కాగా జనసేనతో పొత్తుకు సంబంధించి బీజేపీలో చర్చకు రాలేదని బండి వెల్లడించారు. పొత్తులపై

    READ MORE
  • వరవరరావుకు ఆసుపత్రిలో చికిత్స

    ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు(80)కు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ముంబై హై కోర్టు బుధ వారం అనుమ తించింది. 15 రోజులపాటు నానావతి ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. ఆయన్ను వరవర రావును కుటుంబ సభ్యులు అక్కడ కలుసుకోవచ్చు. ఎల్గార్ పరిషత్ కేసులో ఏ విధమైన విచారణ లేకుండా చెరసాల్లో బంధీగా వరవర రావు ఆరోగ్యం బావుందని, మానసికంగా కూడా పూర్తి స్పృహలో ఉన్నారని హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం వివరణ

    READ MORE
  • దుబ్బాక ఎమ్మెల్యే నా జీవితంతో ఆడుకున్నాడు..

    దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది.రఘునందన్ తో పాటు పలువురు తనను వేధింపులకు గురి చేస్తున్నారని రాధా రమణి అనే మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ పలురకాల ట్యాబెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించారు. అత్యాచారం కేసులో తనకు న్యాయం చెయ్యడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు