తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్

    నరసాపురం : ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రఘురాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. నామినేషన్ల పర్వం నిన్ననే ప్రారంభమయింది. రఘురాజుకు నేరుగా ఉండి నియోజకవర్గం బీఫామ్ ను అందించే అవకాశం ఉంది. మరోవైపు మాడుగులలో పైలా ప్రసాద్ ను మార్చి ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం

    READ MORE
  • ‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు

    నెల్లూరు : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో

    READ MORE
  • బీ-ఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్

    విజయవాడ : ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈ సారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ

    READ MORE
  • దక్షిణాదికి అన్యాయం

    ఆదిలాబాద్ : డీలిమిటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. లెక్క ప్రకారం మన వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగాలని వ్యాఖ్యానించారు. కానీ జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారని తెలిసింద న్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని… కాబట్టి జనాభా ప్రాతిపదికన

    READ MORE
  • అల్లూరి  అనుచరుడు బాలు దొర అస్తమయం

    రాజవొమ్మంగి :మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర(111) ఆదివారం తన నివాసంలో మరణించారు. 1924 మే లో కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్ వారిపై చివరి పోరాటం చేశారు. అప్పట్లో ఎత్తయిన కొండలపై బస చేసిన అల్లూరి సీతారామరాజుకు బాలుడిగా ఉన్న బాలుదొర అల్లూరికి ఆహార పదార్థాలు అందించారు. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిదంటూ నాటి జ్ఞాపకాలను బాలుదొర స్థానికులతో ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు.

    READ MORE
  • హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని, దీని కోసం పార్టీ కార్యకర్తలు అహరహం శ్రమించాలని పార్టీ సనత్ నగర్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి, బీజేపీ కర్ణాటక శాఖ కార్యదర్శి ఎం. సతీష్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గం బీజేపీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్మార్ట్ సిటీ లాంటి వినూత్న ప్రాజెక్టులతో నగరాల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తున్నదని ఆయన గుర్తు

    READ MORE
  • హైదరాబాదు: నగర మునిసిపల్ ఎన్నికల్లో ఎన్నికల్లో భాజపాకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని నటుడు పవన్ కల్యాణ్ వెల్లడించారు. భాజపా నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశమైన తర్వాత ఈ మేరకు ప్రకటించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి రావాలని జనసేనను కోరామని కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి పవన్ కల్యాణ్ జసానుకూలంగా స్పందించారని వివరించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు