ఇద్దరు చిన్నారుల గల్లంతు

ఇద్దరు చిన్నారుల గల్లంతు

బాపట్ల: నిజాం పట్నం గురువారం వద్ద సముద్ర స్నానానికి వెళ్లిన  వారిలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. రేవు నుంచి పడవలో 40 మంది బంధువులు సముద్రం ఒడ్డుకు వెళ్లారు. . అలల తాకిడికి నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. వీరిలో ఓ పాప మృత దేహం లభ్యమైంది. వెలికితీసిన మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆచూకీ లేని మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు. గల్లంతైనవారు తెనాలికి చెందినవారిగా గుర్తించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos