మోదీకి సలహా ఇచ్చానా.. బాబు చిరాకు

మోదీకి సలహా ఇచ్చానా.. బాబు చిరాకు

అమరావతి: తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారని, చైనా-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు తాను ఓ సలహా ఇచ్చానని తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడు ట్వీట్ చేసినట్లు ఓ మార్ఫింగ్ ఫొటో సంచలనమైంది. దీనిపై చంద్ర బాబు నాయుడు మండి పడ్డారు. జగన్తో పాటు ఆయన చుట్టూ ఉండే నేరగాళ్లే ఇటువంటి నకిలీ ఫొటోలు సృష్టించి ఇతరుల ప్రతిష్టను దిగజార్చి, అవమానించే చర్యలకు పాల్పడుతుంటారని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos