వివాదంలో న‌య‌న‌తార దంప‌తులు

వివాదంలో న‌య‌న‌తార దంప‌తులు

చెన్నై: కవలలకు తల్లిదండ్రులు అయిన నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. అద్దె గర్భం ద్వారా పిల్లలను కని నయన్ దంపతులు తల్లి దండ్రులు అయ్యారన్న వార్తలు . సరోగసీని దేశంలో నిషేధించారని నటి కస్తూరి సోషల్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. దీని వివరాలను తెలపాలని తమిళనాడు ప్రభుత్వం నయనతార దంపతులను ఆదేశించింది. బంధనలకు అనుగుణంగానే సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరిగిందా? లేదా? అన్న దానిపై నయన్ దంపతులు వివరణ ఇవ్వాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos