మల్టీస్టారర్ కి ఓకే చెప్పిన రవితేజ

మల్టీస్టారర్ కి ఓకే చెప్పిన రవితేజ

హైదరాబాదు : మలయాళం హిట్ సినిమా – అయ్యప్పనుమ్ కోషియం చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బిజూ మీనన్, పృథ్వీ రాజ్ ల పాత్రలను తెలుగులో రవితేజ, రానా చేయనున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ ఆగష్టులో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిగా హరీశ్ శంకర్ బాగా వినిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos