‘‘కరోనా కాటేసినపుడు శివ, కేశవులు నిద్రించారా?‘‘

భోపాల్: ముఖ్యమంత్రి ‘శివుడై’నప్పుడు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ‘విష్ణువు’ అయినప్పుడు కరోనా మధ్యప్రదేశ్ను ఏం చేయగలదని భాజపా జాతీయ ప్రధాన కార్య దర్శి తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా ఎద్దేవా చేసారు. ‘‘కరోనా విలయతాండవం చేస్తున్నప్పుడు వీరిద్దరూ నిద్రపోయారా..?’ని ఘాటుగా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విష్ణుదత్ శర్మ. దరిమిలా తరుణ్ చుగ్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమల్లో వైరల్ అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos