లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు పెరిగి 58,351కి, నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 17,388 వద్ద ఆగాయి. బీఎస్ఈ లో టెక్ మహీంద్రా (1.97%), టీసీఎస్ (1.51%), ఇన్ఫోసిస్ (1.44%), టైటాన్ (1.27%), ఏసియన్ పెయింట్స్ (1.22%) లాభపడ్డాయి. మారుతి సుజుకి (2.29%), సన్ ఫార్మా (2.17%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.75%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.90%), బజాజ్ ఫైనాన్స్ (0.65%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos