లాభాల్లో మార్కెట్లు

లాభాల్లో మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయానికి బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 190 పాయింట్ల లాభంతో 35,104 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 40 పాయింట్లకుపైగా బలపడి 10,349 వద్ద ఆగాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఎల్&టీ, ఓఎన్జీసీ, టాటా స్టీల్, నెస్లే షేర్లు ఒడుదొడుకుల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos