చత్తీస్ఘడ్: సుక్మా జిల్లాలో మల్కన్గిరి, తులసిదోంగ్రి ప్రాంత సరిహద్దు ప్రాంతంలో సోమవారం సంభవించిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి ఒక ఇన్సాస్, ఒక రైఫిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హతుల్లో ఇద్దరు మహిళలు. .
చత్తీస్ఘడ్: సుక్మా జిల్లాలో మల్కన్గిరి, తులసిదోంగ్రి ప్రాంత సరిహద్దు ప్రాంతంలో సోమవారం సంభవించిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి ఒక ఇన్సాస్, ఒక రైఫిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హతుల్లో ఇద్దరు మహిళలు. .