హోసూరు: హోసూర్-రాయకోట మార్గంలోని ఆలేసిబమ్ గ్రామం వద్ద ఒక పిచ్చి కుక్క శుక్రవారం పాదచారులపై దాడి చేయ డంతో ముగ్గురు మహిళలతో పాటు ఏడు గురు గాయపడ్డారు. పిచ్చి కుక్కను పట్టుకునేందుకు గ్రామస్తులు చేసిన ప్రయ త్నాలు ఫలించ లేదు. వెంట పడిన గ్రామస్తులను చూసి పారిపోయింది. సంబంధిత అధికారులు పిచ్చి కుక్క చంపేయాలని గ్రామ స్తులు డిమాండ్ చేశారు.