నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇందుకు కారణం. బీఎస్ఈ కి సెన్సెక్స్ 148 పాయింట్లు పతనమై 40,558కి, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 11,896 వద్ద ఆగాయి. బీఎస్ఈ లో భారతి ఎయిర్ టెల్ (2.91%), బజాజ్ ఫైనాన్స్ (2.19%), యాక్సిస్ బ్యాంక్ (2.03%), టాటా స్టీల్ (1.93%), ఓఎన్జీసీ (1.47%) బాగా లబ్ధి పొందాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.07%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.70%), టైటాన్ కంపెనీ (-1.37%), ఇన్ఫోసిస్ (-1.31%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.21%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos