నష్టాల పాలైన విపణులు

నష్టాల పాలైన విపణులు

ముంబై:స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.నష్టాలతో మొదలైన మార్కెట్లు ఊగిసలాట ధోరణిలోనే కొన సాగాయి. సెన్సెక్స్ 82 పాయింట్లు నష్టపోయి 40,281 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 11,797 వద్ద నిలిచాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.84 గా నమోదైంది. టీసీఎస్, టాటా స్టీల్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్ని గడించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, గెయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, ఐషర్ మోటర్స్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos