రాముడి సేవకు లక్ష లడ్లు సిద్ధం

రాముడి సేవకు లక్ష లడ్లు సిద్ధం

లఖ్నవ్ : రామ మందిర నిర్మాణం జరిగే భూమి పూజ సందర్భంగా భక్తులకు వితరణ చేసేందుకు 1,11,000 వేల లడ్డూలు సిద్ధమవుతునన్నాయని ఆలయ పాలక మండలి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం ఇక్కడ తెలిపింది. పూజకు ప్రధాని మోదీ తోపాటు , 50 మంది అతిథులు హాజరుకానున్నారు. ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకూ లడ్డూలను పంపిణీ చేస్తామని ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు. లడ్డూల్ని రామ్ దాస్ చావ్ని అనే వ్యక్తి వద్ద తయారు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos