కిషన్‌ రెడ్డికి ఎవరైనా నిజం చెప్పండి

కిషన్‌ రెడ్డికి ఎవరైనా నిజం చెప్పండి

చెన్నై:న్యూ ఢిల్లీ అల్లర్లకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా బాధ్యులనే వాస్తవాల్ని హోం శాఖ సహాయంత్రి కిషన్ రెడ్డికి ఎవ్వరూనా బోధ పర చాలని కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి కుష్బూ ట్విట్టర్ లో హితవు పలికారు. ఢిల్లీలో హింసాత్మకంగా ఘటనల వెనుక ఎవరు న్నారో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి డిమాండు చేసినందుకు ఖుష్భూ ఈ మేర కు స్పందించారు. దయచేసి ఎవరైనా ఈ మనిషికి చెప్పండి. ఆ ఘటనల వెనుక ఉన్నది అమిత్ షా, నరేంద్ర మోదీ తప్ప ఇంకెవరు? ఈ విషయం అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos