ముంబై : శివ సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఓ ట్వీ ట్ లో తిరుగు బాటు ఎమ్మె ల్యేలపై విరుచుకు పడ్డారు. ప్రముఖ రచయిత రడ్యార్డ్ కిప్లింగ్ హితవచనాన్ని దానికి జత పరచారు. అది-”డబ్బు, అధికారం, ప్రతిష్ట కోసం అతిగా ఆదుర్దా పడొద్దు. ఏదో ఒక రోజు వీటిలో దేనినీ ఆశించని వ్యక్తి మీకు తారసపడొచ్చు. అప్పుడు మనమెంత దయ నీయ స్థితిలో ఉన్నా మో అర్ధమవుతుంది ”. జై మహారాష్ట్ర