ఇద్దరు ఉగ్రవాదుల హతం

ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీ నగర్ : ఉత్తర కశ్మీర్, బంది పొరా సెక్టార్లో సోమ వారం ఉద యం సంభ వించిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్ర వాదులు హత
మ య్యారు. శ్రీనగర్‌ కు   55 కిలో మీటర్ల దూరంలోని లాదారా గ్రామంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టినపుడు ఉగ్ర వాదులు కాల్పులకు దిగారు. రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు. హతమవ్వగా. మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసు కున్నారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos